SKLM: అంగన్వాడీ కేంద్రాలలో వేసవి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మందస సీడీపీవో పి. అరుణ అన్నారు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలో ప్రాజెక్ట్స్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రీ స్కూల్ సమయవేళలు సక్రమంగా నిర్వహించాలన
ATP: గుమ్మఘట్ట(మం) కేపీదొడ్డి గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆవిష్కరించారు. భారతీయ సంస్కృతి, సాహిత్యానికి వాల్మీకి చేసిన సేవలు అమూల్యమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. రామాయణం యుగయుగాల పాటు మానవాళికి మార్గదర్శ
చైత్ర శుద్ధనవమి రెండు తేదీల్లో ఉండటంతో.. శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే గందరగోళం భక్తుల్లో నెలకొంది. దీని దృష్ట్యా శ్రీరామనవమి మార్చి 27న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే నవమి మార్చి 26న 2.18pmకు ప్రారంభమై 27న 12.36pm వరకు ఉంది. అందుకే 27న
NRML: పెంబి మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం డిమాండ్ చేస్తూ చేపట్టిన పాదయాత్ర సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. యాపాగూడెం నుంచి
PLD: అమరావతి అంబేద్కర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తనిఖీ చేశారు. విద్యార్థులతో భోజనం చేసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల విద్య, ప్రభుత్వ సౌకర్యాల అమలు, ఉపాధ్యాయుల బాధ్యతపై ఎమ్మె
BDK: ప్రపంచ దేశాల యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఇప్పుడు ఏకంగా భద్రాద్రి జిల్లాకు తాకింది. మణుగూరు గిరిజన ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద ఇవాళ గ్యాస్ కోసం గంటల కొద్ది క్యూ లైన్లో ఉన్న వినియోగదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేద
NLG: అంజనపల్లి గ్రామ పరిధిలోని పాల్తీ తండాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ప్రమాదకరంగా మారింది. ట్యాంక్ మెట్లు కూలిపోయే స్థితికి చేరడంతో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయంలో నిర్మించిన ఈ ట్యాంక్ ఎప్పుడు కూలుతుంద
BPT: కర్లపాలెం ప్రధాన వీధుల్లో డ్రైనేజీ లైన్లు మూసుకుపోవడంతో మురుగు నీరు బయటకు వచ్చి రోడ్లపై నిలిచింది. ఈ పరిస్థితిని గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఎంపీడీవో స్వయంగా ప్రాంతాలను పరిశీలించి, శుభ్రత పనులు వేగవంతం చేయాలని సిబ్బంది
‘బైకర్’ ప్రమోషన్లలో హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ‘గతంలో స్టార్ హీరోగా వెలిగి, ఇప్పుడు సెకండ్ లెవెల్కు పడిపోయానా? అనే చిన్న బాధ కలిగింది.. కానీ తర్వాత అడ్జెస్ట్ అయ్యాను’ అని చెప్పాడు. దర్శక నిర్మాతలు తనకు మరిన్ని
VZM: ఎస్కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలో 15 గిరిజన గ్రామాలకు శాశ్వత రోడ్డు సౌకర్యం కల్పించాలని నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయా గ్రామాలకు గిరిజనులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు