CTR: నగరి YCP కార్యాలయంలో 28న సాయంత్రం 4:00 గంటలకు బూత్ కమిటీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నగరి మాజీ మంత్రి రోజా నాయకత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బూత్ కమిటీ రాష్ట్ర అ
చెల్లించే ప్రతి రూపాయికి నాణ్యమైన వస్తు, సేవలను పొందడం వినియోగదారుల హక్కు. ఈ నేపథ్యంలో మీరు కొన్న వస్తువు పాడైనా లేక వారంటీ నిరాకరించినా వినియోగదారుల ఫోరంలో న్యాయం పొందవచ్చు. ఇందుకోసం 1915 హెల్ప్లైన్ నంబర్కు కాల్ లేదా 8800001915కు వాట్సాప్ ద్వా
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ప్రతిష్ఠించి, భక్తుల శివనామస్మరణతో ఆలయం చుట్టూ ప్రదర్శన చేశారు. అన
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి సవితను కలిసి తమ ప్రాంత సమస్యలపై ఇవాళ వినతులు అందజేశారు. ప్రజల సమస్యలను ఆత్మీయంగా విన్న మంత్రి వినతిపత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చి
NLG: భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారి ఉరితాళ్లను ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు నిజమైన దేశభక్తులని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు అవిశెట్టి శంకరయ్య కొనియాడారు. చిట్యాలలో వివ
BHNG: వలిగొండ మండల కేంద్రంలో సీపీఎం పార్టీ తీర్పాంగి స్వామి ఆధ్వర్యంలో దేశ స్వాతంత్య్ర కోసం చిరుప్రాయంలో ఉరి కంభమెక్కి తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల 95వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూ
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భిక్కనూర్లో అత్యధికంగా 37.1°C నమోదవగా, కొల్లూరు, ఎలుపుగొండ, నాగిరెడ్డిపేట్, బీర్కూర్, మాచాపూర్ ప్రాంతాల్లో 36°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దోమకొండ 35°C నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 3
MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కేసముద్రం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ అల్లం రమా నాగేశ్వరరావు కలిశారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను రాజ్యసభ సభ్యుడికి వైస్ ఛైర్మన్ వివరించి
IPL 19వ సీజన్లో అన్ని జట్లను భారత ప్లేయర్లే నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 10 మందిలో అత్యధిక వయసు గల కెప్టెన్ అజింక్యా రహానే-KKR కాగా.. పిన్న వయస్కుడిగా రియాన్ పరాగ్-RR నిలిచాడు. గతేడాది RRను 8 మ్యాచుల్లో నడిపించిన పరాగ్.. ఈ సారి పూర్తిస్థాయి బాధ్యతలత
శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ ట్రైలర్కు భారీ స్పందన లభిస్తోంది. 15 మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకుపోతున్న ఈ ట్రైలర్ను చూసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫిదా అయ్యాడు. తన ఇన్స్టా స్టోరీలో టీమ్ను ప్రశంసిస్తూ.. ట్రైలర్ చాలా ఎంగేజింగ్&z