కామారెడ్డి: జిల్లాలోని డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు డాక్టర్ శ్రీలేఖ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10:30 గంటల నుండి ప్రారంభమవుతుందన్నారు. కావున డోంగ్లి పీహెచ్సీ పరిధి
మీ అభిప్రాయాలు, ఆలోచనలతో ఏకీభవించేవారితో మాత్రమే స్నేహం చేస్తే మీరేమీ నేర్చుకోలేరు. మీ అభిప్రాయాలను నిర్భయంగా ప్రశ్నించేవారు, మీ నిర్ణయాలను మొహమాటం లేకుండా విమర్శించే వారి మాటలను కూడా వినాలి. అప్పుడే మీ ఆలోచనల విధానం, వాటి లోతు పెరుగుతుంద
యాదాద్రి: కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం గాను ఆస్తి పన్నులు వసూళ్ళలో భాగంగా గత సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, బకాయి అస్థి పన్ను చెల్లించని వారికి వారంలో చెల్లించవలసినదిగా తెలియజేస్తూ రెడ్ నోటీసు ఇవ్వడం జరి
HYD: మైలార్దేవ్పల్లి పరిధిలోని కాటెదాన్లో కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’ పేరుతో అపరిశుభ్ర వాతావరణంలో డోనట్స్, కప్ కేకులు తయ
CTR: పెనుమూరు (M) కత్తిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి మేకలు మేపేవాడు. రోజులా బుధవారం తాతిరెడ్డిపల్లి, సీఎస్ అగ్రహారం అడవిలో మేకలు మేపుతుంటే మధ్యాహ్నం 3 గంటలకు ఓ మేకను పులి ఎత్తుకెల్లిందని వాపోయాడు. దీంతో ఫారెస్ట్ అధికారి వందన్ తమ బృ
నల్గొండ: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కడా లేదని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య వదంతుల కారణంగా ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతూ, ఒకేసారి పెద్ద సంఖ్యలో ప
ATP: శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27న జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సాధారణ సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎం.ప్రసాద్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్ర
సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరంను కలిసి ఈ మేరకు విన్నవించారు. గిరిజన విద్యార్థులకు నాణ
NLG: కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. బుధవారం సాయంత్రం తన ఇంటి ఆవరణలో పని చేసుకుంటున్న కోనేటి ఎల్లమ్మ అనే మహిళపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆ
MDK: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆవుసులపల్లి పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ పనులను అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యతతో పాటు పనులను