ADB: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భీంపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు అంకం అశోక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపులో భాగంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజల
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026 ప్రారంభానికి ముందే తీవ్ర భద్రతా ఆందోళనలు నెలకొన్నాయి. పాకిస్తాన్కు చెందిన జమాత్-ఉల్-అహ్రార్ అనే మిలిటెంట్ గ్రూప్ విదేశీ ఆటగాళ్లకు బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. PSLలో పాల్గొనేందుకు పాక్కు రావద్దని, వస్తే వారి భద
NDL: నందికొట్కూరు సమీపంలోని ముచుమర్రి వద్ద ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణానది నీటిమట్టం తగ్గడంతో మళ్లీ బయటపడింది. గత కొన్ని నెలలుగా శ్రీశైలం జలాశయం నీటితో మునిగిపోయిన ఈ ఆలయం, నీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తోంది. 7 నదులు సంగమించే పవిత్ర
KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే సామర్థ్యం ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన 11 వేల కోట్ల రూపాయల నిధుల్లో 2026-27 ఆర్థిక బడ్జెట్లో కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ అన్నారు. సోమవార
VZM: వేపాడ మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు 100 శాతం జరిగేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సీహెచ్ సూర్యనారాయణ కోరారు. సోమవారం ఆయన మండలంలోని దబ్బిరాజుపేట సచివాలయాన్ని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బం
ASR: కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అంది
BDK: గుండాల మండల కేంద్రంలో PDSU,PYL ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కొనసాగనున్న అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల స్ఫూర్తితో సామ్రాజ్యవాద అమెరికా యుద్ధోన
W.G: ఉండి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ‘రణభేరి 3.0’ నిరాహార దీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని శాఖ అధ్యక్షుడు ఆర్.వి.ఎస్. నారాయణ తెలిపారు. ఈ దీక్షలో భాగంగా ఆర్థిక బకాయిల విడుదల, పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు వంటి సమస్యల
MBNR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజావాణి’లో ఆమె బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్
KNR: కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో 27వ బ్యాచ్ జర్నలిజం సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ పి.నితిన్ పాఠక్, టి.రాజయ్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. జర్నలిజం ఆదర్శంతో కూడుక