చిగుళ్ల నుండి రక్తం రావడం కేవలం నోటి సమస్యే కాదు. అది శరీరంలో విటమిన్-C లోపానికి సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పళ్లు తోముతున్నప్పుడు రక్తం పడితే అది స్కర్వీ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. పెద్దలు రోజుకు కనీసం 90 MG విటమిన్-C
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్పై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కాగా, రెండు రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్న
నెల్లూరులో 2 నెలల కిందట బాధ్యతలు తీసుకున్న ASP దీక్ష తనదైన ముద్ర వేస్తున్నారు. సిటీలో ఆకస్మిక తనిఖీలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఏకకాలంలో లాడ్జీలపై దాడులు చేసి వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. నగరంలోని దాబాల్లో రాత్రి వేళ మద్యం విక్రయాలు జరగుత
TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోనే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భో
కోనసీమ: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు అన్నారు. ఆయన అల్లవరం మండలంలోని ఎంట్రీ కోన గ్రామంలో స్థానిక నాయకులు నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైత
ELR: భద్రాచలం రామాలయానికి కాలినడకన వెళ్తున్న జీలుగుమిల్లి భక్తులకు మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు. భక్తులకు రోడ్డు భద్రత నియమాలపై సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై క్రాంతి కుమార్ అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాఫిక్ న
GDWL: ప్రజలు ఎన్నో ఆశలతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తారు ప్రజావాణి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోను పెండింగ్లో పెట్టవద్దని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్
SRCL: సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మూడవ రోజున ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాలలో 7,307 మంది విద్యార్థులకు గాను 7,297 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కన్నారు. మొత్త
KMR: ఎల్లారెడ్డిలోని తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో నేడు పీడియాట్రిషన్ నిపుణులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. బాలికలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పీడియాట్రిషన్ డా.శ్రవణ్ మాట్
ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు రెండు తలలు, రెండు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నా.. శరీరం, గుండె మాత్రం ఒక్కటే. బిడ్డల వింత ఆకృతిని చూసి దిగ్భ్రాంతికి లోనైన తల్లి ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం శిశువుల ఆరోగ్యం స్థిర