BHNG: చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామంలో SFI- DYFI గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో నాయకులు ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి DYFI జిల్లా అధ్యక్షులు పల్
TG: ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 10.089 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. త్వరగా డబ్బులు సంపాద
ATP: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)లో ఎస్పీ పీ. జగదీష్ 111 పిటిషన్లు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించార
KRNL: మంత్రాలయం పట్టణంలో ఈ నెల 28న నిర్వహించనున్న నేషనల్ కెరీర్ సర్వీస్ జాబ్ మేళాకు సంబంధించిన పాంప్లెట్లను టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఇవాళ విడుదల చేశారు. 17 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాకు హాజరుకానున్నాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవ
SKLM: కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని దాబాలు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు రాత్రి 11 గంటల తర్వాత మూసివేయాలని కాశీబుగ్గ ఇంఛార్జ్ డీఎస్పీ డి లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంటల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో త
GNTR: ప్రతిపాడు మండలం ఏనమదల గ్రామ పరిధిలోని సమీప చెరువులో లభ్యమైన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. భార్య ఉప్పుతల లక్ష్మి, సిద్ధి సురేష్, సిద్ధి అంకమ్మ, ఓంకార్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలి
PDPL: జిల్లాలో ఏప్రిల్ 15 నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సోమవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేయాల
PLD: నకరికల్లులో గ్యాస్ వినియోగదారులు సోమవారం రోడ్డెక్కారు. ఆన్ లైన్ బుకింగ్లో సర్వర్ సమస్యల వల్ల సిలిండర్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ… ఖాళీ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తక్షణమే స
SS: సోమందేపల్లి(మం) నల్లగొండ్రాయునిపల్లి క్రాసింగ్ వద్ద ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి అధికారులు సోమవారం రోడ్డు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా క్రాసింగ్ వద్ద మార్కింగ్ నిర్వహించి, ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక ఏర్పాట
TG: ఖమ్మం జిల్లా ఆత్కూరులోని కోల్డ్ స్టోరేజ్లో మంటలు అదుపులోకి రావడం లేదు. శనివారం మొదటి ఛాంబర్లో మంటలు చెలరేగగా.. ప్రస్తుతం రెండో ఛాంబర్కు వ్యాపించాయి. ఈ క్రమంలో బిల్డింగ్ ఓ పక్క కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపుచేసేందుకు త