AKP: నర్సీపట్నంలోని ట్రాక్టర్ షోరూమ్లో జరిగిన ప్రమాదంలో ఈదల అశోక్ తేజ అనే యువకుడు మృతి చెందాడు. మెకానిక్గా పనిచేస్తూ ట్రాక్టర్ కింద ఉండి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా, గేర్లో ఉన్న వాహనం కదలడంతో వెనుక టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించినట్లు పోలీసులు తెలిపారు.