CTR: పాలసముద్రం మండలం మిద్ది నత్తం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకు పోయారు. వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మండల పరిధిలో పలు సిసి రోడ్లను ప్రారంభించారు. స్వచ్ఛ రథం వాహనానికి ప్రారంభోత్సవం చేశారు.