KMM: ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమ వ్యాపారాలకు, ఆక్రమణలకు పాల్పడిన వారిపై పలు సెక్షన్లు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి సోమవారం తెలిపారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వివాహ మహోత్సవానికి (శ్రీరామనవమి) దగ్గర పడటంతో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈనెల 26న ఎదురుకోళ్ల ఉత్సవం, 27న రామయ్య కళ్యాణం, 28న పట్టాభిషేకం వంటి మహోత్సవాలు వైభవంగా నిర్వహించను
BHPL: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, ప్రతిపక్ష పార్టీల అసత్య
ADB: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెండో ఎడిషన్ సీఎం కప్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా వారిని అభినందించారు. ఓవరాల్ ఛాంపియన్గా నిలిచినా సందర్భంగా స
NRPT: నారాయణపేట అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతమైందని మెడికల్ ఆఫీసర్ జామ్ రాజ్ తెలిపారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత ప్రారంభించిన ఈ శిబిరంలో 226 మందికి వివిధ వైద్య పరీక్షలు, ఉచిత చికిత్సలు చేశారు. కార్యక్రమంలో స్ప
WGL: వరంగల్ నగరంలో గవిచర్ల క్రాస్ జంక్షన్లో నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల 95వ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత రాచర్ల బాలరాజు మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
WGL: వరంగల్ నగరంలో గవిచర్ల క్రాస్ జంక్షన్లో నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల 95వ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత రాచర్ల బాలరాజు మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
NTR: విజయవాడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మన ఊరు మన జెండా కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ చిగురుపాటి కుమార్ స్వామి అధ్యక్షత వహించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్న
SRD: ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 46 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.24,38,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివరుద్రప్ప పర్యవేక్షణలో
విజయనగరంలో ఓ పోలీస్ అకాడమీ విద్యార్థి సీతారాం దొరికిన 2 తులాల బంగారు బ్రాస్లెట్ను టూ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడు మస్తాన్ పోలీస్ స్టేషన్ను సోమవారం సంప్రదించారు. విచారణ చేప