NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ, మినుములు, మొక్కజొన్న ధరలు ఈ విధంగా ఉన్నాయి వేరుశనగ ధర గరిష్ఠంగా క్వింటాలు ధర రూ.8,697 పలికింది. కనిష్ఠ ధర రూ.5,001 నమోదైంది. అలాగే మినుములు క్వింటాలు ధర రూ.8,406, మొక్కజొన్న రూ.1,702 ధర లభించింది. మార్కెట్&zwn
KMR: జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలు ఫేస్ రీడింగ్ విధానంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్, మొబైల్, కెమెరా సమస్యలు, సరైన వెలుతురు లేకపోవడంతో ముఖ గుర్తింపు నమోదు విఫలమవుతోంది. దీని వల్ల హాజరు నమోదు కాక, ఆదాయం కోల
TG: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. కాగా, ఇటీవల తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీని నామినేట్ చేసిన విష
మీరు ఒత్తిడిలో ఉన్నారో? లేదో? కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా అనిపించడం, తరచుగా తలనొప్పి, పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలతో తెలుసుకోవచ్చు. ఒత్తిడిని పూర్తిగా ఆపలేకపోయినా, అద
MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 1245 మంది భక్తులు హనుమాన్ దీక్ష మాలాధారణ చేశారు. సోమవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వేద పండితుల సమక్షంలో హనుమాన్ దీక్ష మాలధారణను స్వీకరించారు. కాగా, మంగళవారం ఉదయ
TPT: తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ కార్యాలయం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమా
BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో కొత్త రేషన్ కార్డుదారుల గృహ జ్యోతి దరఖాస్తులను తిరిగి స్వీకరించి ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు మాజీ జెడ్పీటీసీ దుర్గా ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిర
SRPT: మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ జూనైద్ కుటుంబానికి జిల్లా ఎస్పీ కె. నరసింహ రూ. 2 లక్షల ‘పోలీసు చేయూత’ చెక్కును అందజేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సిబ్బంది విరాళాలతో బాధితులను ఆదుకోవడం అభినంద
KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆరు గ్యారంటీల అమలుపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అణచివేయడమేనని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిల
కోనసీమ: LPG గ్యాస్ బదులుగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంతో పరాయి దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధ్యపడి ఆర్థికంగా పర్యావరణ భద్రతాపరంగా చాలా ప్రయోజనకరమని JC నిశాంతి తెలిపారు. జిల్లాలో హోటల్ యాజమాన్యాలు, పర్యాటక సంక్షేమ వసతి గృహాలు, వివి