NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు సోమవారం చేపట్టారు. మొత్తం దాదాపుగా 45 రోజులకు గాను రూ. 52,20,244 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. హుండీల ద్వారా వచ్చిన మొత్తమును ఆం
RR: కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలను అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నందిగామ మండల బీజేపీ అధ్యక్షుడు అరవింద్ చారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతకా
NGKL: మంత్రి జూపల్లి కృష్ణారావు వైఖరిని నిరసిస్తూ కొల్లాపూర్లోని ఎంపీడీవో కార్యాలయం ముందు సర్పంచులు ధర్నా నిర్వహించారు. తమకు కనీస గౌరవం ఇవ్వకుండా అధికారులు, మంత్రి వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రామాల్లోకి మంత్రి రావాలంటే సర్పంచుల
AP: రాయలసీమ ఎత్తిపోతలను సీఎం చంద్రబాబు ఆపేయడం దుర్మార్గమని మాజీ మంత్రి శైలజానాధ్ మండిపడ్డారు. జగన్ రూ.900 కోట్లతో 90 శాతం పనులను పూర్తి చేశారని తెలిపారు. మిగతా పనులు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. పోలవరంలో వంద టీఎంసీల కంటే తక్కువ
SKLM: ఆమదాలవలస మండలం మెట్టక్కివలసలోని శ్రీ చెవిటమ్మ తల్లి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయానికి వెళ్లే మా
W.G: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతా భాయ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం స్పష్టం చేశారు. జిల్లాస్థాయి సలహా సంఘ సమీక్ష సమావేశ
NZB: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల 95వ వర్ధంతిని ధర్పల్లిలో ఘనంగా నిర్వహించారు. సోమవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశం కోసం భగత్ సింగ్, రాజ
MDK: రామాయంపేట మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్గా గణేష్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన కమిషనర్ శ్రావణ్ సెలవుపై వెళ్లగా, తూప్రాన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న గణేష్ రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్య
కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ యంత్రాంగంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ, పోలీస్, మెడికల్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో
MBNR: నగరంలోని శిల్పారామంలో “మినీ సరస్ మేళా”ను ఇవాళ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు. నాబార్డ్, గ్రామాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఈ మేళాను ఏర్పాటు చేశారు. ఈ నెల 29 వరకు జరిగే ఈ ప్రదర్శనలో