పెద్దపల్లి జిల్లాలో 2025-26 ఫైనాన్సియల్ ఇయర్ సంబంధించి ఉపాధి హామీ పథకంలో పెండింగ్ పనులు ఉంటే ఈనెల 25 వరకు పూర్తి చేయాలని అడిషనల్ పీడీ ప్రవీణ్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హా
BDK: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్కు సోమవారం గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో వి
W.G: ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం రాత్రి రాష్ట్రస్థాయి ప్రతినిధులు ప్రశాంత్, నాగరాజులు సందర్శించారు. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఓపీ, ప్రసూతి వార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, భోజన వ
WGL: నర్సంపేట పట్టణంలో ప్రైవేటు వైద్యుడు, రేడియాలజిస్టు సతీశ్పై దాడి చేసిన మాజీ సర్పంచ్ సాగర్పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. సాగర్ స్కానింగ్ సెంటర్కు వచ్చినప్పుడే సతీశ్ అందుబాటులో లేని సమయంలో సిబ
KDP: పోరుమామిళ్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు HPV వ్యాక్సిన్ కార్యక్రమం ఉంటుందని DY హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాధు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం ఇవ్వడం జరుగుతుందన్నారు. 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు
లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185 అవుతాయి. TG అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, APలో ప్రస్తుతం ఉన్న 175 MLA స్థానాలు
ELR: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం మొండూరులో సోమవారం రైతన్న మీకోసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం రూపొందించిన పంచ సూత్రా
KRNL: చిప్పగిరి మండలంలో వికలాంగుల సదరం సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన స్టార్ట్ బుకింగ్ ఈ నెల 25వ తేదీ నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభంకానుందని MPDO అల్లా బకాష్ తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సంబంధిత ధ్
TG: ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో అమానవీయ ఘటన జరిగింది. మద్యం మత్తులో రెండు నెలల శిశువును రోడ్డుపై తల్లి వదిలేసింది. శిశువును గమనించి చైల్డ్ హెల్ప్లైన్కి పోలీసులు సమాచారం ఇచ్చారు. బాల్ రక్షక్ వాహనంలో ఘటనా స్థలికి చేరుకుని శిశు గృహకు శిశువు
PLD: పెదకూరపాడులోని పొడపాడులో భారీ దొంగతనం జరిగింది. మద్దికుంట్ల నాగమల్లిక కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లగా, వ్యక్తులు ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలోని 204 గ్రాముల బంగారం, 69 తులాల వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎ