GDWL: వడ్డెరల హక్కుల కోసం చేసే పోరాటాన్ని పోలీసుల ద్వారా అనిచి వెయ్యాలనుకోవడం ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అని అయిజ వడ్డెర నాయకులు మేస్త్రి వీరేష్, వడ్డే వీరేష్ అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్త
ADB: తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామ రైతులు ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఎకరానికి 7 క్వింటాళ్ల శనగపంట కొనుగోలు పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచాలని వారు కోరారు. ఈ ఏడాది దిగుబడి అధికంగా వచ్చిందని, ప్రస్తుత పరిమితి సరిపోవ
GNTR: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 17 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, 25కు పెరిగే అ
సన్రైజర్స్ హైదరాబాద్కు శుభవార్త అందింది. గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్లకు దూరమౌతాడని భావించిన ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులోకి వచ్చాడు. నేడు నేరుగా బెంగళూరుకు చేరుకుని.. జట్టుతో కలవనున్నాడు. అయితే ఆర్సీబీతో జరిగే మ్యాచ్
WGL: యాసంగి పంట సాగుకు రైతులకు పెట్టుబడి సాయంగా రూ.75,95,40,280 రైతు భరోసా నిధులు సోమవారం సాయంత్రం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. మొదటి విడతలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన 1,55,169 మంది రైతులకు ఈ సాయం అందించినట్లు వివరించారు. వ్యవసాయ అవ
కోనసీమ: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన కారణంగా ముమ్మిడివరంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం బు
KNR: జమ్మికుంట మండలం సైదాబాద్లో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్లో భాగంగా రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ భూసారం పెంపు, నవధాన్యాల ప్రయోజనాలు, రసాయన ఎరువుల దుష్ప్రభావ
ADB: ఇచ్చొడలో షాదీఖాన మంజూరు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ను కలిసి విన్నవించారు. షాదీఖాన కోసం రూ. 3.65 కోట్లు ఫైనాన్స్ అప్రూవల్ పెండింగులో ఉందని.. దాన్ని మంజూరు చేయాలని కోరారు. మైనార్టీ సోదరుల కోరికన
విజయనగరం: జిల్లాలో డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జే.సీ.ఎస్.సేధు మాధవన్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా సోమవార
KMR: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15,000 జరిమానా విధించింది. బాధితురాలికి న్యాయం చేసిన పోలీసులను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. చిన్నారుల జోలికొస్తే చట్టం