ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులో డ్రైనేజీ కాలువలో చెత్తచెదారం నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాలలో దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తతో నిండ
అల్లూరి: చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4వ జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గాన
BPT: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 28న చీరాలకు విచ్చేయనున్నట్లు సమాచారం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటనపై సీఎంఓ అధికారులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపినట్లు సమాచారం. తక్కువ వ్యవధి ఉండటంతో ఏర్పాట
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరండ్ల గ్రామపంచాయతీ సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ప్రజల్లో భద్రతా భావం పెరగడమే కాకుండా, అసాం
SDPT: బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామానికి చెందిన పువ్వాడి రాజేశ్ (30) అమెరికాలో మృతి చెందారు. అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్లుగా ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన ఆయన ఆకస్మిక మృతి గ్రామంలో తీవ్ర
NRML: మామడ మండలంలోని కిషన్రావుపేట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు సర్పంచ్ రాథోడ్ వసంతరావు ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించారు. వర్షాకాలం ముందు వ
MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. కళాశాల సెమినార్ హాల్లో జరి
MLG: వెంకటాపురం మండలంలోని గొల్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ములక ఐలయ్య రెండు ఎకరాల భూమిలో కూరగాయల విభిన్న పంటలు సాగించి మంచి లాభం పొందుతున్నారు. టమాట, పాలకూర, తీర దోస, గోంగూర పంటల ద్వారా ఆర్థికంగా స్థిరపడుతున్నట్లు రైతు తెలిపారు. గతంలో వాణిజ్య
E.G: కొంకుదురు బుడతలు మామిడి వద్ద ఉగాది పర్వదినాన ప్రారంభమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించి పూలంగి సేవ నిర్వహించారు. అర్చకు
AP: విజయవాడ నోవాటెల్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, క్రియాశీలక సభ్యత్వంపై చర్చించనున్నారు. ఇప్పటికే 15 లక్షల సభ్యత్వాలు పూర్తి కాగా, ఈరోజుతో ముగియ