అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి పండుగను నిర్వహించనున్నారు. భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమ ఏర్పాట్లను టీడీపీ యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.