గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ టీజర్ను మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ టీజర్ నిడివి కేవలం 40 సెకన్లు మాత్ర
NLR: ఉదయగిరి మండల ప్రజా పరిషత్ (MPP) నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. రూ. 83.68 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం మండల అభివృద్ధికి, ప్రజలకు సేవలు వేగవంతంగా అందించడానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ
NLG: ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకే అప్పజెప్పి ఆర్టీసీని బలోపేతం చేయాలని సీఐటీయూ, ఆర్టీసీ కార్మిక నాయకులు, డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ దొడ్డి కొమురయ్య భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి బస్ డిపో ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు.
అనంతపురం జిల్లాలోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంస్థకు చెందిన FCRA లైసెన్స్ను కేంద్ర హోంశాఖ పునరుద్ధరించింది. ఈ మేరకు లైసెన్స్ రెన్యూవల్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసు
విశాఖ: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం వేకువజాము నుంచి అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు పుష్పాలతో అష్టాదళ పద్మారాధన జరిపారు. అష్టదళ పద్మా రాధన సేవలో ఉభయ దాతలు పాల్గొని అమ్మవారిని
NRPT: దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామ శివారులో సోమవారం రాత్రి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించబడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రథాన్ని లాగేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ
AP: విదేశీ నిధులు పొందేందుకు ఆర్డీటీకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. అనంతపురం జిల్లాలో ఈ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఏడాది క్రితం FCRA అనుమతులను కేంద్రం నిలిపివేసింది. దీంతో కేంద్రానికి CM, మంత్రులు, MPలు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. రా
TG: బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగులతో కలిసి అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీగా బయలుదేరారు. దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు హామీ అమల
NLG: కనగల్ కేజీబీవీలో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో వేద రక్షిత తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు
NGKL: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గతేడాది సమస్యలు, పైపులైన్ల మరమ్మతులు ముందే పూర్తి చేయాలని సూచించారు. నీటి