NRPT: పురపాలక సంఘం 2026-27 ఏడాదికి మార్కెట్ ఫీజు, జంతు వధశాల, మాంసపు వ్యర్థాల సేకరణ, పశుసంత వసూళ్ల హక్కుల కోసం ఈ నెల 28 శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనుంది. డిపాజిట్ మార్కెట్ ఫీజుకు రూ.లక్ష, జంతు వధశాలకు రూ.50 వేల, మాంసపు
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మికపరమైన సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ప్ర
ASF: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆసిఫాబాద్ మండలంలోని సోనాపూర్కు చెందిన పంద్రం చంద్రు అనే రైతు నిలువునా మోసపోయాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన SBI లింక్ క్లిక్ చేయడంతో ఆయన ఖాతాలోని రూ. 61 వేలు మాయమయ్యాయి. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ
ADB: యువత భగత్ సింగ్ బాటలో పయనించి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకై ఉద్యమించాలని TAGS రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, CITU, TAVS, ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం రాత్రి
ELR: నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జడ్జి రత్న ప్రసాద్ సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో మంచినీటి కోసం యుద్ధం జరిగే రోజులు రానున్నాయని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయం వద్ద స్పష్టం చేశారు. నీటిని వృ
ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులో డ్రైనేజీ కాలువలో చెత్తచెదారం నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాలలో దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తతో నిండ
అల్లూరి: చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4వ జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గాన
BPT: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 28న చీరాలకు విచ్చేయనున్నట్లు సమాచారం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటనపై సీఎంఓ అధికారులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపినట్లు సమాచారం. తక్కువ వ్యవధి ఉండటంతో ఏర్పాట
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరండ్ల గ్రామపంచాయతీ సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ప్రజల్లో భద్రతా భావం పెరగడమే కాకుండా, అసాం
SDPT: బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామానికి చెందిన పువ్వాడి రాజేశ్ (30) అమెరికాలో మృతి చెందారు. అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్లుగా ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన ఆయన ఆకస్మిక మృతి గ్రామంలో తీవ్ర