KNR: హుజూరాబాద్లో 2 రోజుల పాటు నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 కార్యశాల సోమవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల బాధ్యతలపై దిశానిర్దేశం చ
SRD: వరకట్న వేధింపులతో భార్య ఆత్మహత్యకు కారణమైన నిందితుడుకి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కృష్ణ అర్జున్ సోమవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి 2016లో వివాహమైన నాటి నుంచి భార్య శ్రీలతను కట్నం కోసం వేధించాడు. దీంతో తీవ
MBNR: కౌకుంట్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కేబీఆర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు సకాలంలో అందేది, కానీ ప్రస్తుత ప్రభుత్వం పంటలు ముగిసినప్పటికీ రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో విఫలమైందని అన్నారు. వెంటనే మిగ
MDCL: స్క్రీన్ టైమ్ అధికంగా పెరగడం వల్ల నిద్రలేమి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని ఉప్పల్కు చెందిన డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. స్లీపింగ్ పాటర్న్పై నిర్వహించిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు 5 గంటలకుపైగా స్క్రీన్ టైమ
AP: ప.గో. జిల్లా నరసాపురం-కాజ 33కేవీ లైన్ పనుల్లో డ్రోన్లను ప్రయోగాత్మకంగా వాడారు. 30 మంది కార్మికులు నెల రోజులు చేసే పనిని డ్రోన్ సాయంతో కేవలం కొన్ని గంటల్లోనే పూర్తి చేశారు. డ్రోన్ ద్వారా తీగలను ఒక టవర్ నుండి మరో టవర్కు లాగించడం వల్ల శ్రమ, సమయం
కడప: న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం ఈ నెల 30వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారిగా నియమితులైన సీనియర్ న్యాయవాది బాలాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ పదవులకు
MNCL: జన్నారం మండలం తంగళ్లపల్లి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. బైకు అదుపుతప్పి కింద పడటంతో ప్రమాదం జరిగిందన్నారు. వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, సిబ్బంది ఘటనా స్థలా
NRPT: పురపాలక సంఘం 2026-27 ఏడాదికి మార్కెట్ ఫీజు, జంతు వధశాల, మాంసపు వ్యర్థాల సేకరణ, పశుసంత వసూళ్ల హక్కుల కోసం ఈ నెల 28 శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనుంది. డిపాజిట్ మార్కెట్ ఫీజుకు రూ.లక్ష, జంతు వధశాలకు రూ.50 వేల, మాంసపు
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మికపరమైన సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ప్ర
ASF: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆసిఫాబాద్ మండలంలోని సోనాపూర్కు చెందిన పంద్రం చంద్రు అనే రైతు నిలువునా మోసపోయాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన SBI లింక్ క్లిక్ చేయడంతో ఆయన ఖాతాలోని రూ. 61 వేలు మాయమయ్యాయి. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ