TG: బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగులతో కలిసి అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీగా బయలుదేరారు. దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు హామీ అమల
NLG: కనగల్ కేజీబీవీలో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో వేద రక్షిత తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు
NGKL: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గతేడాది సమస్యలు, పైపులైన్ల మరమ్మతులు ముందే పూర్తి చేయాలని సూచించారు. నీటి
WNP: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన 25 మందిపై కేసులు నమోదు చేసి, 50 సిలిండర్లను సీజ్ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ వెల్లడ
PLD: వ్యాపార అవసరాల కోసం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై పల్నాడు జిల్లా సరఫరా అధికారి (DSO) ప్రసాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర వాణిజ్య స్థాపనల్లో కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వాడటం చట
ప్రకాశం: ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల పెంపుపై కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ సీట్ల సంఖ్య 50శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 ఎమ్మెల్యే సీ
WGL: 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 12 నుంచి 16కు, ఎంపీ స్థానాలు 2 నుంచి 3కు పెరిగే అవకాశముందని సమాచారం. ఈ మార్పులతో రిజర్వేషన్లలో కీలక మార్ప
AP: తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇవాళ 10 గంటలకు విడుదల కానున్నాయి. అలాగే తిరుపతి, తిరుమలలో వసతి కోటా టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్&zwn
MHBD: ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పొందే ఎస్సీ యువత కోసం సబ్సిడీ వాహనాల (ఈవీ టూవీలర్లు, ఆటోలు, సోలార్ పంపుసెట్లు) దరఖాస్తుల స్వీకరణ ఇవాళ ఆఖరిరోజని జిల్లా కార్యనిర్వాహక సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. 70-90% సబ్సిడీ లభించే ఈ వాహనాలకు డ్రై
TPT: పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి 5 వరకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరగనుందని MPDO శ్రీదేవి తెలియజేశారు. గ్రామాలలో నీటి భద్రత, సహజ భాగస్వామ్యంపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని వార