SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో మడ్డువలస కాలువ పనులు పునఃప్రారంభం కావడంతో ఈ పనులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను త్వరితగతిన పూర్తి చేసి ఖరీఫ్ సీజన్కు రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కాలువ రూట్ మ్యాప్ను ఎమ్మెల్యే పరిశీలించారు