RR: కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలను అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నందిగామ మండల బీజేపీ అధ్యక్షుడు అరవింద్ చారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు.