ELR: భద్రాచలం రామాలయానికి కాలినడకన వెళ్తున్న జీలుగుమిల్లి భక్తులకు మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు. భక్తులకు రోడ్డు భద్రత నియమాలపై సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై క్రాంతి కుమార్ అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు.