PDPL: సింగరేణి కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత అందజేసే పెన్షన్ రూ.10,000 పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ పార్లమెంటులో మాట్లాడారు. ప్రమాదకరమైన గనుల్లో పనిచేసే కార్మికులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.