GDWL: ప్రజలు ఎన్నో ఆశలతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తారు ప్రజావాణి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోను పెండింగ్లో పెట్టవద్దని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 56 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అధికారులు త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.