అనకాపల్లి కూరగాయల మార్కెట్లో వర్తకులు స్థానిక రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం కూరగాయల మార్కెట్ను సందర్శించి స్థానిక వర్తకులతో మాట్లాడారు.
WGL: మామునూరు మండలలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన–2027 శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గణాంకాల సేకరణ ఖచ్చితంగా జరగాలని తెలిపారు. ప్రతి వివరాన్ని బాధ్యతగా నమోదు చేయాలని సి
VSP: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ను మొత్తం 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తి చేయనున్నారు. ప్లాంట
KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు APSPDCL CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిరుపతి సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి కార్యక్రమం ఉంటుందన
PDPL: రామగుండం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే M.S రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 50వ డివిజన్ లబ్ధిదారులకు కార్పొరేటర్ సతీష్, మనాలి ఠాకూర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేద ప్రజలకు CMRF వరంలా ఉపయోగపడుతుందని పేర
NZB: ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతినెలా కార్డుదారులు ఎండలో వర
బాపట్లలో ఈ నెల 24న ఉదయం 8.30 గంటలకు మీడియా ప్రతినిధులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వైద్య నిపుణులు పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాల
SKLM: పాతపట్నం మేజరు పంచాయతీకి సంబంధించిన ఆశీల వేలం పాట సోమవారం జరగనుంది. పాటలో పాల్గొని హక్కులు పొందొచ్చని పంచాయతీ కార్యదర్శి వి.రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్ చెల్లించి ఈ వేలంలో పాల
MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని రాజీవ్ కాలనీలో రూ.35 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని