భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో రేపు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని
ADB: సామజిక చైతన్యానికి సాహిత్యమే ఊపిరి అని సాహితి వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గోపగాని రవీందర్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలోని చెడును రూపుమాపడాని
నల్గొండ మండల పరిధిలోని జీట్టితల చెన్నారం గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఈ సందర
సత్యసాయి: జిల్లాలో 190 మంది కానిస్టేబుళ్ల బదిలీలను ఎస్పీ సతీష్ కుమార్ పారదర్శకంగా చేపట్టారు. సీనియార్టీ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఐదు సబ్ డివిజన్లలో సిబ్బందిని కేటాయించారు. ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని నిబంధనల ప్రకారం కోరుక
GDWL: గత వారం అనివార్య కారణాలతో ఆగిపోయిన ప్రజావాణి రేపటి నుంచి యథావిధిగా సాగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం (రేపు) గద్వాల కలెక్టరేట్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున
MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఏఈ దివ్య నీటి నాణ్యతను పరీక్షించి వివరించారు. బోరు, ఆర్వో నీటితో పోలిస్తే మిషన్ భగీరథ నీటిలో అవసరమైన మినరల్స్ సమతు
TG: నీరు మానవ మనుగడకు ప్రాణాధారమని మంత్రి సీతక్క తెలిపారు. నీటి దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి నీటి బొట్టు విలువైనదని, నీటి వృథా కొనసాగితే భవిష్యత్లో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. భూగర్భ జలాల పెంపుకోసం ఇంటి పరిసరాల్లో
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించినందుకు గాను ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించ
TG: వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ MLAని గెలిపించండని ప్రజలకు CM రేవంత్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నుంచి గెలిచిన MLAని మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్సే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్
SKLM: కోటబొమ్మాళి(M) తిలారులో ఇప్పిలి షణ్ముఖరావు గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. సంతబొమ్మాళి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రెయ్యమ్మతల్లి యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవాసొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు రూ. 15వేలు అందజేశారు. మాజ