అనంతపురం జిల్లా వెనుకబాటు తనాన్ని పారద్రోలిన RDT సంస్థను కాపాడుకునేందుకు మాజీ ఎంపీ తలారి రంగయ్య పోరాటం చేపట్టారు. కంబదూరు మండలం ఎర్రబండ గ్రామంలో పొలాల్లో రైతులు, కూలీలను కలిసి FCRA రెన్యూవల్ ఆవశ్యకతను వివరించారు. పేదలకు అండగా నిలిచిన సంస్థకు జ
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం విడవలూరు మండలంలో పర్యటించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మండలంలోని వావిళ్ల సెంటర్ నుంచి ఎస్టీ కాలనీ వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తె
MHBD: గంగపుత్ర సంఘం తొర్రూరు మండల నూతన కమిటీని ఆదివారం గంగపుత్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడిగా సింగారం కిరణ్ కుమార్, కార్యదర్శిగా గంగాధర యాకంభ్రంలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపుత్ర సంఘం అభివృద్ధికి కృషి
SDPT: గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇంఛార్జ్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశంలో పామాయిల్ సాగు, సంబంధిత ఫ్యాక్టరీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నర్మెటలో ఏర్పాటు చేసిన భారీ పామాయిల్ ఫ్యాక్టరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్
KRNL: ఓర్వకల్ గ్రామంలో ఉన్న ఓ బైక్ మెకానిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మెకానిక్ షాప్లో ఆకస్మికంగా మంటలు చేలరేగాయి. దీంతో 18 ద్విచక్ర వాహనాలు మంటలు అంటుకుని ఆహుతి అయినట్లు స్థానికులు తెలిపారు. దాదాపుగా రూ. 400,000 ఆస్తి నష్టం సంభవ
SRCL: వేములవాడలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) కార్యవర్గం నియామకం జరిగింది. వేములవాడ (IVF) పట్టణ అధ్యక్షునిగా జవ్వాజి సంపత్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షుడు నూకల శ్రీనివాస్ ప్రకటించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు వైశ్య సమాజ అభివృద్ధి, స
W.G: రైతు ఆదాయాన్ని పెంచి, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండటమే ప్రభుత్వ సంకల్పమని నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. ఆదివారం నరసాపురం మండలం మోడీ గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య
AP: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏపీ ఆక్వా రంగాన్ని దెబ్బతీసింది. పాలిమర్ కొరతతో ప్యాకింగ్ ఖర్చులు పెరిగాయంటూ ఎగుమతిదారులు రైతుల వద్ద కేజీకి రూ.10 తగ్గించి కొంటున్నారు. దీంతో ఉమ్మడి ప.గో. రైతులకే రోజూ రూ.75 లక్షల నష్టం వాటిల్లుతోంది. ఎక్స్ పోర్టర్లు సి
MNCL: కోటపల్లి మండలం కాలేశ్వరం నుంచి బెల్లంపల్లి వెళ్లే బైక్ బోరంపల్లి వద్ద ఆదివారం బైక్ అదుపుతప్పి కింద పడింది. బెల్లంపల్లికి చెందిన జీదుల రాజ్ కుమార్, సరిత తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. 108కు ఫోన్ చెయ్యగా కోటపల్లి 108 సిబ్బంది అక్కడ
SRPT: అనంతగిరి మండలం అజ్నీర తండా గ్రామంలో MGNREGS నిధులు సుమారు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ శ్రీవిద్య ఈరోజు శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకై గ్