WGL: నగరంలోని బస్టాండ్ సెంటర్లో యూత్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో 34వ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోసైటీ రాష్ట్ర అధ్యక్షులు కోడిమాల శ్రీనివాసరావు, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్ పాల్గొని మం
RR: చేవెళ్ల నియోజకవర్గం పూలపల్లి గ్రామంలోని 4వ, 6వ వార్డు మెంబర్లుతో పాటు సర్పంచ్ భాగ్యలక్ష్మి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని
VZM: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సమరానికి సమాయత్తం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం బొండపల్లి మండలంలోని నెలవాడలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గజపతినగరం నియోజకవర్గస్థాయిలో పలువురు ప్రజాప్రతినిధులకు మంత్రి శ్ర
అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వేదికగా 1975–1978 బీకామ్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పాల్గొని పాత మిత్రులతో కలిసి సందడి చేశారు. కళాశాల రోజులను గుర్తు చేసుకుంటూ వ
NRML: దిలావర్పూర్ మండలంలోని లంబడి తండా గ్రామంలో నియంత్రిక కెపాసిటీ తక్కువగా ఉండటం సమస్యగా మారింది. వార్డు మెంబర్ రాథోడ్ రవి, గ్రామస్తులతో కలిసి విద్యుత్ అధికారులకు తెలియజేశారు. లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, తిరుపతి విద్యుత్ సిబ్బంది రెండు రో
WG: మొగల్తూరు మండలం కేపీ పాలెం నార్త్ ప్రాంతంలో గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన ఐరన్ సరైన సంరక్షణ లేక తుప్పు పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాలిలో తేమ వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తూఫాన్ బిల్డింగ్ ఆవరణలో ఐరన్ కడ్డీ
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివార్లలో భూగర్భ జలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ మండల ఏపీవో రవీందర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ఈజీఎస్, అటవీ శాఖల ఆధ్వర్యంలో అటవీ సమీప గ్రామాల శివారులో ట
SDPT: భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా ఇవాళ గజ్వేల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజమౌళి అనసూయ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్య
BDK: పాల్వంచ మండలం, జగన్నాధపురం ప్రారంభంలో పెద్దమ్మతల్లి గుడి సమీపంలో మార్బుల్ స్టోన్ లోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ ఆదివారం అదుపుతప్పి డివైడర్పైకి ఎక్కింది. సేఫ్టీ చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తృటిల
MDK: నిజాంపేట మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద రూ.7 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఆదివారం సర్పంచ్ చలిమేటి నరేందర్, కాంగ్రెస్ నాయకులు ఈ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున