MHBD: గంగపుత్ర సంఘం తొర్రూరు మండల నూతన కమిటీని ఆదివారం గంగపుత్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడిగా సింగారం కిరణ్ కుమార్, కార్యదర్శిగా గంగాధర యాకంభ్రంలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపుత్ర సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, సంఘం అభివృద్ధి కోసం గంగపుత్రులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.