విశాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఘన సన్మానం జరిగింది. పోర్ట్ యాదవ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదివారం శివాజీపాలెం సవేరా ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఉద్యోగ జీవితం ఒత్తిడిగా ఉంటుందని, ఇకపై కుటుంబంతో ఆనందంగా గడపాలని ఆయన అన్నారు.