ELR: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కె. కన్నబాబు ఏలూరు (D)లో పర్యటించారు. భీమడోలు (M) సూరప్పగూడెంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి సేవలపై ఆరా తీశారు. అనంతరం పాతూరులోని చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. నిబంధనల ప్రకారం పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు.