VKB: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. నిన్న జిల్లాలోని పరీక్షా కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.