CTR: చంద్రగిరిలోని కళ్యాణి డ్యాంలో మృతదేహం లభ్యమైంది. ఈ నెల 18న పుంగునూరు మండలానికి చెందిన డ్రైవర్ మురళీమోహన్ డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు రెస్క్యూ టీంతో రెండు రోజుల పాటు విస్తృతంగా గాలించారు. కాగా మంగళవారం ఉదయం మృతదేహం నీటిపై తేలాడాతుండటంతో పోలీసులు వెలికి తీసి, దర్యాప్తు చేస్తున్నారు.