NGKL: అచ్చంపేట నియోజకవర్గం పదర గ్రామంలో ఈ నెల 26న శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్ హాజరవనున్నారని చెప్పారు.