దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి మల్టీస్టారర్ చిత్ర స్క్రిప్ట్కు స్వగ్రామం చిలుకూరివారిపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించాడు. వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.