E.G: రాజమండ్రిలోని RTC కాంప్లెక్స్ వద్ద ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన ఇంఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు దివ్యాంగులతో కలిసి బస్సు ప్రయాణం చేశారు. ‘ద
VZM: గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దివ్యాంగశక్తి పథకాన్ని ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు ఇవాళ ప్రారంభించారు. అంగవైకల్యం 40% పైబడిన దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి వీటి రామారావు, ఎంపీడీవో కళ్యాణి ఆర్టిసీ అధి
AKP: గుంటూరులో ఈనెల 26 నుంచి ఏప్రిల్ 7వరకు జరిగే ఆర్చరీ మినీ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలలో అరకులోయ క్రీడా పాఠశాల విద్యార్ధులు పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి ఇవాళ తెలిపారు. పాఠశాల నుంచి అండర్ 15 విభాగంలో లలిత్ సాయి తేజ, అండర్ 13 విభాగం
VSP: వైసీపీ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలిగా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ
PPM: వీరఘట్టం మండలం పెద్దూరు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల కాలం కావడంతో భవనం శ్లాబు పెచ్చులు ఊడి పోయింది. దీంతో ప్రమాదం ఉన్నచోటే చదువులు కొనసాగించాల్సి వస్తోంది. ఇక్కడ 25 మంది చిన్నారులు చదువుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నా
MLG: యుద్ధం కారణంగా MLG జిల్లాలో గ్యాస్ కొరత పై దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జిల్లా సివిల్ సప్లై అధికారి సయ్యద్ షా ఫైసల్ స్పష్టం చేశారు. జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్ల కొరతలేదని వెల్లడించారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్య
‘ధురంధర్ 2’పై రాంగోపాల్ వర్మ తొలి రివ్యూ ఇచ్చాడు. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ చిత్ర చరిత్రను మలుపు తిప్పే ‘సినిమాటిక్ ఆర్డర్’ అని అభివర్ణించాడు. భారతీయ సినిమా గర్వించదగ్గ క్లాసిక్ ‘షోలే’ కంటే 100 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని, సిన
SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా పూర్ణాహుతి ప్రత్యేక హోమం నిర్వహించారు. ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో బీద పండితుల సమక్షంలో జరిగిన ఈ హోమంలో భక్తులు
ASF: ఆసిఫాబాద్ నుంచి గుండి గ్రామానికి వెళ్లే లింకేజీ రోడ్డు దయనీయంగా తయారైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డంతా గుంతలమయంగా మారి ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన చెందారు. వర్షాకాలంలో బురద కారణంగా వాహనాలు నడపడం ప్రాణసంకటంగా మారుత
TG: డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేవలం నిజమైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్ కార్డులు అందాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని ప్రభు