AKP: గుంటూరులో ఈనెల 26 నుంచి ఏప్రిల్ 7వరకు జరిగే ఆర్చరీ మినీ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలలో అరకులోయ క్రీడా పాఠశాల విద్యార్ధులు పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి ఇవాళ తెలిపారు. పాఠశాల నుంచి అండర్ 15 విభాగంలో లలిత్ సాయి తేజ, అండర్ 13 విభాగం నుంచి కేత్విన్ హర్షా, ఏ రవికాంత్లు హాజరవుతున్నట్లు కోచ్ సూరిబాబు పేర్కొన్నారు.