W.G: ఉండి విద్యుత్ ఉపకేంద్రములో RDSS పనులు,11 కేవీ చెరుకువాడ ఫీడర్పై వాలిన చెట్లు, కొమ్మలు తొలగించుట కొరకు రేపు ఉదయం విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మ
TPT: చంద్రగిరి మండలం చిన్న రామాపురంలో అటవీ శాఖ అధికారులు మెరుపు దాడి చేశారు. ఆవులు మేపుకొంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఇంట్లో రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నాట్లు సమాచారం. ఈ దాడిలో 20 మంది అధికారులు పాల్గొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసు
KRNL: రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని నగరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం పాత ఈద్గా, సంతోష్ నగర్ ఈద్గాలను పరిశీలించారు. పండుగ నాటికి స్వచ్ఛత, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించాల
KDP: తమిళనాడుకి చెందిన అన్నామలై పలని స్వామి అనే వ్యక్తి 2017 సంవత్సరంలో సిద్ధవటం రేంజ్ నందు సిద్ధవటం బీట్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. కేసు ఫైనల్ జడ్జిమెంట్ మంగళవారం తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి 5 సంవ
PDPL: రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పక్కా ప్రణాళిక
MNCL: జిల్లాలోని అన్ని కోర్టులలో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య తెలిపారు. మంగళవారం జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో మోటర్ వాహన నష్టపరిహారం, ఎన్ఐ యాక్ట్, క్రిమినల్ కేసులు, సివి
ADB: వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేదే తమ మొదటి ప్రాధాన్యత అని సర్పంచ్ అనిల్ అన్నారు. ఆయన మంగళవారం కౌటాల మండలంలోని తాటినగర్ గ్రామంలో పర్యటించారు. చాలా రోజుల నుంచి మూతబడిన చేతి పంపుకు మరమ్మతులు చేసి గ్రామస్థ
కోనసీమ: బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా అయినవిల్లి మండలంకు చెందిన సీనియర్ నాయకులు విళ్ల దొరబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మంగళవారం అయినవిల్లి లంకలో ఆయన గెస్ట్ హౌస్ వద్ద బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, ఏఎంసీ
ASR: వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి కాకరపాడు గ్రామంలోని జంక్షన్ వద్ద రహదారి నిబంధనలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటి
BPT: ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని లబ్ధిదారులు తమ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన