WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 110 మంది వ్యక్తులు మద్యం తాగి పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 42 మంది, వెస్ట్ జోన్లో 26 మంది, సెంట్రల్ జో
KMM: కొత్త విద్యుత్ కనెక్షన్లు ప్రక్రియను సరళతరం చేస్తూ ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి నూతన సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని ప్రకటించారు. ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండా కేవలం లోడ్ ఆధారంగానే ఏకరీతి ఛార్జీలు వసూలు చేయనున్నారు. ట్రాన్స్&
TG: బీఆర్ఎస్ హయాంలో ఎస్టీపీ పనులు కేవలం 30 శాతమే జరిగాయని, మిగిలిన 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయని విమర్శించారు. తాము ప్రాజెక్టులను ఆపేశామని చెప్పడం సర
GDWL: జిల్లా కేంద్రంలోని సరస్వతి టాలెంట్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాసరావు సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సెక్షన్ 163 అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హ
MHBD: రైతులకు సరిపడా ఎరువులను అందించాలని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. శాసనమండలిలో నేడు ఆయన మాట్లాడుతూ.. ఎరువుల బుకింగ్ కు యాప్ ద్వారా వచ్చే సమస్యను పూర్తిగా పరిష్కరించాలని, పంటలకు ధర ఏకీకృతంగా ఉండాలని అన్నారు. ఎరువుల పంపిణీలో న
BHPL: గోరికొత్తపల్లి (M) నూతన SIగా బాధ్యతలు చేపట్టిన సాయి నాథ్ త్రిలోక్ నాథ్ రెడ్డిను ఇవాళ నిజాంపల్లి గ్రామ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. SIను శాలువతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు మధుకర్, మాజీ
WGL: నెక్కొండ (M) కేంద్రంలోని అర్హత గల రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు తెలిపారు. 2026 FEB 28 లోపు కొత్త పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు ఈ నెల 22 లోపు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జి
SKLM: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇవాళ నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షైక్ మహబూబ్ షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ర
VZM: తెలుగు వారి కొత్త సంవత్సరాధి ‘శ్రీ పరాభవ నామం’లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మాదిరి జీవితంలోని కష్ట
KDP: ఖాజీపేట(M) ఆంజనేయ కొట్టాల గ్రామంలోని పశు వైద్యశాలలో సమస్యలు వేధిస్తున్నాయి. ఈ ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మరుగుదొడ్డి, మంచినీరు వంటి కనీస సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశుసంవర్ధక శా