BHPL: గోరికొత్తపల్లి (M) నూతన SIగా బాధ్యతలు చేపట్టిన సాయి నాథ్ త్రిలోక్ నాథ్ రెడ్డిను ఇవాళ నిజాంపల్లి గ్రామ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. SIను శాలువతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు మధుకర్, మాజీ MPTC రాంబాబు, వార్డు మెంబర్లు సురేష్, దేవేందర్, యూత్ అధ్యక్షుడు నరేష్, శ్రీనివాస్, అశోక్ ఉన్నారు.