TPT: హైదరాబాద్కు చెందిన మధుశేషు టీటీడీ వేంకటేశ్వర గో- సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన మరోదాత టీటీడీ బోర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలో ఈవో ముద్దాడ రవి చంద్రకు విరాళం డీడీలను అందజేశారు.