కోనసీమ: అమలాపురం మండలం మున్సిపల్ కాలనీ వెనుక ఉన్న శ్మశానంలో పేకాట శిబిరంపై పట్టణ ఎస్సై NR కిషోర్ బాబు సిబ్బందితో కలిసి నిన్న రాత్రి మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న కాలాడి వెంకటేశ్, తాళ్ల భగవాన్ రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,05
అన్నమయ్య: మదనపల్లె- బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఇవాళ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించనున్నారు. డీఐజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అ
MBNR: నేరళ్లపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని తొలగించకుండానే సీసీ రోడ్డు నిర్మించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ వెళ్లడానికి కూడా వీలు లేకుండా రోడ్డు మధ్యలోనే స్తంభం ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్త
SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామపంచాయతీలో తాగునీటి సరఫరా కోసం సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి చర్యలు చేపట్టారు. బుధవారం మంగలోల గల్లి బోరు మోటార్ బిగించి నీటి సరఫరా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్
KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం జరుగనున్న సమీక్షా సమావేశం వాయిదావేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ తెలిపారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మో
NLG: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతంలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నవంబర్లో సాగు చేసిన పంట ఇప్పుడు కోత దశకు చేరుకుంది. కోతల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి యంత్రాలు భారీగా వచ్చాయి. సాగర్ నియోజకవర్గంలోన
BHPL: టేకుమట్ల (M) నూతన SIగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అమూల్యను బుధవారం BJP నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్, జిల్లా నా
CTR: మూడు జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్తుల ఏర్పాటు పని ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ ఎన్నికల నాటికి అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహ
TG: బీఏసీలో చెప్పిన విషయాలను హరీశ్రావు తన పార్టీ సభ్యులకు వివరించాలని మంత్రి శ్రీధర్బాబు సూచించారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తాము బఫర్జోన్ నిర్ణయించామని, కొత్తగా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. మెయిన్హార్ట్ సంస్థకు 2024 డిసెంబర్
VSP: మారికవలస కాలనీలోని 1 నుంచి 10 బ్లాకుల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరుతుండటంతో, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు తెలిపారు. ఈ కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయన