WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ ఓసీటీలో గల శ్రీ సీతారామాంజనేయ, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ ధర్మకర్తగా మోతిలాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తనను ధర్మకర్తగా నియమించినందుకు భాస్కర్ ప్రభుత్వాని
WGL: నగరంలోని 66 డివిజన్ పరిధిలో నాలాల మార్కింగ్ పూర్తిగా, పక్కాగా చేపట్టాలని కలెక్టర్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయి ఆదేశించారు. నాలాల విస్తరణకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను గుర్తించి వాటి అంచనాలు రూపొందించాలని టౌన్ ప్లానింగ్ వ
NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి, నీటి పన్నులు, కాంప్లెక్స్ బకాయిలు చెల్లించి ప్రజలు పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జీ. శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఆస్తి పన్ను మొత్తం రూ.20.53 కోట్లకు గాను ఇప్పటివరకు ర
BPT: చిన్నగంజాం మండలంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఎమ్మార్వో ప్రభాకర్ రావు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును ఆయన చీప్, ఇన్విజిలేటర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న మంచినీరు తదితర సౌకర్యాల
అసెంబ్లీలో మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పట్ల బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. పరివాహక ప్రాంత ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ
ASR: హుకుంపేట మండలంలోని గొప్పుగరువులో గ్రామస్థులు శ్రమదానంతో రోడ్డుపనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో 40 కుటుంబాలు జీవిస్తున్నాయని, సరైన రోడ్డు సదుపాయం లేక రాక పోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు
KRNL: ఆదోనిలోని 2, 41వ వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. బాబాజీ పేట, శుక్రవారంపేట ప్రాంతాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కింది స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం, మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంపై స్థ
MNCL: మంచిర్యాలలో రోడ్ల విస్తరణ పేరిట పండుగల వేల వ్యాపారులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. బుధవారం ఆయన రోడ్లు విస్తరణ చేస్తున్న ప్రాంతాలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ
NRPT: ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బుధవారం మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో రైతులకు ఉచితంగా కూరగాయ విత్తనాలు గ్రామ సర్పంచ్ కళ్యాణి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తూ విత్తనాలు పంపిణీ చేసి రై
గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ఆగిపోయిన దర్శకుడు కుమార్ సాయితో ప్రాజెక్టును ఆయన మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడట. ఆర్థిక కారణాలతో నిలిచిపోయిన ఈ మూవీపై మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ నుంచి లండన్