MBNR: పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో బుధవారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ ప్రో జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. ఉగాది పండుగ తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పరాభవ నామ కొత్త స
GDWL: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని అందులో భాగంగా పశువులకు ఉచితంగా గాలికుంటు టీకాలు వేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గాలికుంటు టీకాల ప్రచార వాహనాన్ని పశుసంవర్
MNCL: జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 9,685 మందికి గాను 9662 మంది, గతంలో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులకు ఒక్కరూ హాజరయ్యారు. మొత్తం 9688 మంది విద్యార్థులకు 9663 హాజర
JGL: రాయికల్, సారంగాపూర్ మండలాల్లో బస్సు సౌకర్యం కల్పించి సమయాల్లో మార్పులు చేయాలని సర్పంచులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల RTC DMను కలిసి వినతిపత్రం అందజేశారు. వడ్డెర కాలనీ, ధావన్పల్లి, వస్తాపూర్, ఇటిక్యాల ,మూటపల్లి, కిష్టంపేట, త
KMR: పాల్వంచ మండలం ఫరీద్ పేట్లో యూరియా కొరత సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ జీడిపల్లి నర్సింహా రెడ్డి ఇటీవల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై స్పందించిన షబ్బీర్ అలీ చర్యలు తీసుకుని బుధవారం గ్
ICC ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగింది. టాప్-5 వన్డే బ్యాటర్లలో భారత్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వన్డే ఫార్మాట్లో కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (2వ స్థానం), రోహిత్ శర్మ(4), శుభ్మన్ గిల్ (5) స్థానం
SDPT: ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లిలో ప్రజలకు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నూతన గేట్వాల్ నిర్మాణం చేసినట్లు సర్పంచ్ బర్మా రాజమల్లయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసే గేట్వాల్ రిపేర్ కావడంతో దానిని త
NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ అధిష్ఠానం తమిళనాడు ఎన్నికల ఇంఛార్జ్గా నియమించింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఆయన పనిచేయనున్నారు. తనపై నమ్
MDK: నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించారు. గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ విధంగా ఇంటి వద్దకే వైద్య
KKD: పిఠాపురం RTC కాంప్లెక్స్లో కూటమి నాయకులు ‘దివ్యాంగుల శక్తి’ పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా DCCB బ్యాంక్ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, Ex.MLA దొరబాబు, ఇతర కూటమి నాయకులు పాల్గొని, రిబ్బన్ కట్ చేసి దివ్యాంగుల ఉచిత బస్సును ప్రారం