WGL: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు MLA కేఆర్ నాగరాజు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. “శ్రీ పరాభవ నామ సంవత్సర” ఉగాది పర్వదినం ప్రతిఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, కష్టాలు తొలగి ఆనందమయ జీవితానికి నాంది కావాలన
HNK: యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండలో వరి ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో దాన్యం డబ్బులను చెల్లించే విధంగా చర్యలు చ
VKB: యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, కొడంగల్ 7వ వార్డు కౌన్సిలర్ యం.కృష్ణంరాజు ఆలయ నిర్మాణానికి విరాళం అందించారు. కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గ్రామంలో సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూ. 25 వేల చెక్కును మైసమ్మ ఆలయ నిర్మాణం కోసం అందజేశారు. ఈ స
భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్(IIFCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 37 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 10 వ
ATP: రాయదుర్గం పట్టణంపై కోట వద్ద ఉన్న భక్త కన్నప్ప ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి న
KMR: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ను రాష్ట్ర వైద్య శాఖ పరిశీలకులు బుధవారం సందర్శించారు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు వేసిన టీకాలపై ఆరా తీశారు. రికార్డులను సైతం పరిశీలించారు. HPV టీకా
VSP: జిల్లాలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు
JN: రాష్ట్రవ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రస్తుతం మొక్కజొన్న పంట కోత దశకు చేరుకుందని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు
SKLM: పొందూరులో శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీ
AP: రాష్ట్ర రాజధాని అమరావతిలో అకాల వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ క్రమంలో తుళ్లూరులో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. కాగా ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసింద