SKLM: పొందూరులో శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు.