HNK: యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండలో వరి ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో దాన్యం డబ్బులను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, గన్నీ సంచులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.