PLD: ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని వినుకొండలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్యాంగులతో కలిసి బస్స
BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో అందుతున్న వైద్య సేవల వివరాలను అడ
తిరుపతి జిల్లాలో కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చ అదృశ్యం అయ్యాడు. చిగురువాడ పంచాయతీ కొత్తూరు YSR కాలనీకి చెందిన కిరణ్ ఈనెల 16 నుంచి కనిపించడం లేదని అతని అక్క సుజాత తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక ఫోన్ కాల్ రావడంతో బయట
ADB: రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి నిధులు కేటాయించాలని SWF రీజనల్ అధ్యక్షుడు ఎస్. భీమ్ రావు అన్నారు. బుధవారం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు కార్మికులతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. వేతన సవరణ అలవెన్స్, ఆర్టీసీలో యూనియన్
PDPL: పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అ
SDPT: చారిత్రక నేపథ్యం ఉన్న బైరాన్ పల్లి గ్రామం పేరును ‘వీర బైరాన్ పల్లి’గా మార్చాలని కోరుతూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పంద
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం మధ్యాహ్నం అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం నాయకులు త
TG: రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే, ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్
VZM గజపతినగరం మండలంలోని బంగారమ్మపేట గ్రామంలో బుధవారం పామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. పల్ల చంద్రరావుకు చెందిన 30 ఎకరాల పామాయిల్ తోటలో ఐదు ఎకరాల పామ్ ఆయిల్ తోటలోని డ్రిప్ ఇరిగేషన్ పైపులు కాలిపోయాయి. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించ