NLG: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతంలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నవంబర్లో సాగు చేసిన పంట ఇప్పుడు కోత దశకు చేరుకుంది. కోతల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి యంత్రాలు భారీగా వచ్చాయి. సాగర్ నియోజకవర్గంలోన
BHPL: టేకుమట్ల (M) నూతన SIగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అమూల్యను బుధవారం BJP నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్, జిల్లా నా
CTR: మూడు జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్తుల ఏర్పాటు పని ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ ఎన్నికల నాటికి అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహ
TG: బీఏసీలో చెప్పిన విషయాలను హరీశ్రావు తన పార్టీ సభ్యులకు వివరించాలని మంత్రి శ్రీధర్బాబు సూచించారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తాము బఫర్జోన్ నిర్ణయించామని, కొత్తగా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. మెయిన్హార్ట్ సంస్థకు 2024 డిసెంబర్
VSP: మారికవలస కాలనీలోని 1 నుంచి 10 బ్లాకుల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరుతుండటంతో, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు తెలిపారు. ఈ కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయన
NTR: పెనుగంచిప్రోలులోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఆస్తులు నిట్టనిలువునా తుప్పు పట్టిపోతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించాల్సిన ఇనుప చువ్వలను ఏళ్ల తరబడి ఆరుబయట వదిలేయడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. ప్రజాధనాన్ని దుర
నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒకవైపు వడగళ్లతో కూడిన వర్షాలు పంటను దెబ్బతీస్తుండగా, మరోవైపు అడవి పందులు, కోతులు పొలాల్లోకి చొరబడి పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధిక పెట్టు
AKP: సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటనపై ఇవాళ కోటవురట్ల మండలం జల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేస్తారని టీడీపీ జిల్
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో రైతు వేదికను ఇవాళ కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలైనా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ
సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో పీ4, బంగారు కుటుంబాల ప్రాజెక్టులపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో 6,345 బంగారు కుటుంబాలను గుర్తించగా, 3,450 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంస్కృతి సేవా సంస్