KKD: పిఠాపురం RTC కాంప్లెక్స్లో కూటమి నాయకులు ‘దివ్యాంగుల శక్తి’ పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా DCCB బ్యాంక్ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, Ex.MLA దొరబాబు, ఇతర కూటమి నాయకులు పాల్గొని, రిబ్బన్ కట్ చేసి దివ్యాంగుల ఉచిత బస్సును ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగులకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.